Wednesday, April 8, 2020

జంట అరటి పళ్ళను తినవచ్చా?

జంట అరటి పళ్ళను తినవచ్చా?
       ॐ నమ శివాయ
కొంత మంది  జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. 

జంటఫలాలను తినటం ద్వారా, స్వామికి అర్పించటం ద్వారా , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి . అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వలన భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. 

తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...