Thursday, September 14, 2023

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna:

1) Krishna was born *5252 years ago* 

2) Date of *Birth* : *18th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day : *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Niryana* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 

11) He ended His Avatar *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*

14) Krishna is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*: In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udupi in Karnataka*

h) *Guruvayurappan in Kerala*

15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 
(i) *Chanoora* ; the Wrestler
(ii) *Kansa* ; his maternal uncle
(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* The whole village of Gokul started calling him Kanha with love and affection ; His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan * till 10 years and 8 months*. He killed his own uncle *Kamsa* at the age of 10 years and 8 months at Mathura. He then released his biological mother and father. 

28) He *never returned to Brindavan again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ; Kala Yavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Africa and rescue his teacher's son ; Punardatta*; who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins establish Indraprastha and their Kingdom.

36) He *saved Draupadi from embarrassment & harassment.*

37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*

39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He ended his Avatar with an arrow of *a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was full of challenges and hardships. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*

43) He is the *only person, who knew the past and future; yet he lived at that present moment always.*

44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻

*Jai Shri Krishna*🙏🌹

Saturday, June 3, 2023

💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌹🌹🌷🌷🪷

*నిజమైన పండితుడు*

పండితుడంటే అన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. సర్వజ్ఞుడు అనే చాలామంది అనుకుంటారు. ఒక్క భగవంతుడికే సర్వజ్ఞుడు అని పేరు. పండితుడంటే చాలా తేలిక అభిప్రాయం కొంతమందిలో వుంది. అన్నీ తెలిసి వుంటే తప్పులేదట. అన్నీ తెలుసు అనుకుంటేనే తప్పట. 

అన్నీ తెలుసు అని ఎవరనుకుంటారు? ఏమీ తెలియని వారే అన్నీ తెలుసు అనుకుంటారు. *చతు శ్లోకేన పండితః* నాలుగు శ్లోకాలు వస్తే పండితుడని సామెత. అదే తరువాత *శత శ్లోకేన పండితః* అంటున్నారు. నూరు శ్లోకాలు వచ్చేసరికి ఎదుటి వాడికేమీ తెలీదని అనిపిస్తుంది. అందరినీ ప్రశ్నించడం మొదలుపెడతాం. దేనికి? మనకి తెలిసిన విషయం వాడికి తెలీదని నిరూపించడానికి. 

ప్రశ్నల్లో రెండురకాలు. జిజ్ఞాసుప్రశ్న, జిగీషు ప్రశ్న. *జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాసా* తెలుసుకోవాలనే కోరికతో వేసే ప్రశ్న. *జేతుం ఇచ్చా జిగీషా* జయించాలని అడిగే ప్రశ్న. ఎలాగైనా ఎదుటివాడికి తెలీదనిపించాలి అని అడిగే ప్రశ్న. 

"ఏమండీ? నూరుమంది కౌరవుల పేర్లు, వారి భార్యల పేర్లు, వారి చెల్లి దుస్సల భర్త పేరు, ఆమె పిల్లల పేర్లు చెప్పండి?" ఇన్నిపేర్లు ఎవరికీ కంఠతా వచ్చివుండవు కదా! అవతలి వాడికి తెలియదు అనిపిస్తే మనకు తృప్తి! ఇలా కొన్నాళ్ళు నేను పండితుడినే అనిపించినా, బాగా చదువుకొన్న తర్వాత, నేను పండితుణ్నికాదు అని గ్రహిస్తాడు. 

*తెలిసికొంటిని నాకేమి తెలియదంచు* అని తెలిసినవాడే నిజమైన పండితుడు. ఒక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకునే వాడే నిజమైన పండితుడు.
🚩🚩🚩🌹🚩🌹🌹🙏🏻

వరం* 🌻*******************************⭕ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు.



🌻 *వరం* 🌻
*******************************


⭕ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు.

⭕ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు.

⭕ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. 

⭕ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. 

⭕ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది.

⭕తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది.

⭕కన్నయతో పాటు శ్రేష్ఠ దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

⭕అతిథి దేవునితో సమానం అంటారు..అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. 

⭕ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలను అన్నిటినీ కృష్ణార్జునులకు నివేదించింది.

⭕శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. 

⭕అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్లిపోయారు. 

⭕బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు ? "....

⭕దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు... " అర్జునా..! నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను.. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను.. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది.." 

⭕సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో " మాధవా..ఇది వరమా, లేక శాపమా..? గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా..? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రి పై జీవించగలదా...? 

⭕మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. 

⭕ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ, నన్ను స్మరించడం మర్చిపోతోంది. 

⭕అదే ఆ ఆవు కనుక లేకపోతే, ఆమె రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ ఉంటుంది కదా..! సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని ఈ భూమి నుంచి తీసుకు వెళ్ళిపోతాను.. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది..."
     
⭕వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు...
             
⭕చూశారా..మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి..ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.

⭕ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు....

🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

పవిత్ర జీవనం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*పవిత్ర జీవనం*
🚩🚩🚩🚩🚩🚩

పవిత్ర జీవనం గడపటం ద్వారా మాత్రమే శాశ్వతమైన దాన్ని పొందగలం. కొందరు మాట్లాడినప్పుడు ఆ మాట సచేతన స్పందనలతో ప్రతిధ్వనిస్తుంది. నూతన జీవితాన్ని ఆరంభించేలా చేస్తుంది. 

అదే మాట వేరొకరు మాట్లాడితే ఉపయోగం లేకపోవచ్చు. మహాత్ముడు అంటే అర్ధం ఏమిటి? అంతఃశుద్ధిని కలిగి ఉన్నవారు. వారిలోని ప్రకాశాన్ని చూడకుండా ఉండలేము వారు ఏం చేసినా అది పవిత్రీకరించబడుతుంది. 

అసలు భగవంతుని గురించిన వివేక ప్రజ్ఞ కలిగి ఉండటమే పవిత్రతలోని ముఖ్య లక్షణాలు. ఒక మనిషి జీవిత సత్యాలను అనుభూతి చెందినపుడు అతడు వృదువుగా, శీఘ్ర గ్రాహిగా మారతాడు. ఆ గాఢానుభూతి ద్వారా దైవప్రేమిగా, సకల మానవాళిని ప్రేమించగలవాడిగా మారతాడు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది.

ఆ జ్ఞానం సరియైన జీవనం ద్వారానే వస్తుంది.

సమయం వృథా చేయకండి"

🚩జైగురుదత్త 🚩
🌹*"సమయం వృథా చేయకండి"* 🌹🚩

ప్రతి రోజు ప్రాణులు నశించుట మనం చూస్తూనే ఉన్నాము. అయినా ప్రతి ఒక్కరు తాము శాశ్వతమని భావిస్తుంటారు. ప్రపంచంలో అదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తాను ఎంత కాలం జీవిస్తాడు అని ఎవరు చెప్పలేరు. 

ముందటి రోజు చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి మరునాడు మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాస్తవం కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే చిత్తశుద్ధితో ధర్మాచరణకై కృషి చేయాలి. ఒక విషయాన్ని తరచుగా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి . 

"ఓ మనసా! నీ ఇంద్రియాలన్నీ సక్రమముగా పనిచేస్తున్నప్పుడే పరమాత్మను సేవించాలి. కర్మేంద్రియాలు శక్తిని కోల్పోయినప్పుడు నీవు ఏమీ చేయలేవు. వృద్ధాప్యం దాపురించిన పిదప నీవు దేవాలయానికి వెళ్లాలన్నా, ఉపవాసములు వుండాలన్నా అనుగ్రహ భాషణాలు వినాలన్నా ఓపిక ఉండదు." 

అందువలన ఓపిక ఉన్న సమయంలోనే పరమాత్మను సేవిస్తూ ధర్మాచరణ కొనసాగించాలి. అలా కాకుండా అనవసరంగా మీన మేషాలను లెక్కపెడుతూ ధర్మాచరణను వృద్ధాప్యంలో చేయవచ్చని భావిస్తే ఏమీ సాధించకుండా జీవితాన్ని ముగిస్తాం. కాబట్టి యౌవన దశలోనే భగవంతుని సేవను ధర్మాచరణను చిత్తశుద్ధితో ప్రారంభించాలి.

*"జై గురుదత్త 🚩🚩🚩🚩

ఉగస్య అది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్షు అని అర్దలు వీటికి "అది "అనగా మెదలు 'ఉగాది 'అనగాప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది ఇంకోకవిధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్ధం ఉత్తరాయణ దక్షిణాయనమబడే అయన ద్వయ సం 'యుగం '(సంవత్సరం )ఆయుగానికి అది యుగాది అయింది

🌹🌹🌹🌹🌹🌹🌹🌹 భక్తులు మిత్రులకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంపదలతో వర్ధిల్లాలి అని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను ఉగాది గురించి చిన్నమాట 

శోభ కృత్ ఉగాది 
🚩🚩🚩🚩🚩🚩🚩

ఉగస్య అది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్షు అని అర్దలు వీటికి "అది "అనగా మెదలు 'ఉగాది 'అనగాప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది ఇంకోకవిధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్ధం ఉత్తరాయణ దక్షిణాయనమబడే అయన ద్వయ సం 'యుగం '(సంవత్సరం )ఆయుగానికి అది యుగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు గల అవినాభావ సంబంధం ప్రాత మధ్యాన్నసాయం త్రికాలకు ఉషాడిదేవతయే మాతృస్వ రూపం భారతీయసంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాయితీ కంగా చెప్పబడింది
మానవాలిలో నూతనఆశ యాలకు అంకురింపజేసే శుభదినం ఉగాది
శశిర ఋతువు ఆకులు రాలు కాలం శశిరం తరువాత వసంతం వస్తుంది చెట్లు చిగురించి ప్రకృతి శోభయమానంగా ఉంటుంది కోయిలలు కుహు కుహు అని పాడుతాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ ఉగాది రోజు కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఈరోజున ప్రతకాలమున స్నానం చేసి కొత్త బట్టలు దరించి "ఉగాది పచ్చడి "ఇపండగ ప్రత్యేకమైనది షడ్రు చుల సమ్మెలనం -తీపి (మధురం )పులుపు (ఆమ్లం )ఉప్పు (లావణం )కారం (కటు )చేదు (తిక్త )వగరు (కాషాయం )అనే అరురుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం
సంవత్సరం పొడుగునా అదురైయే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది
తెలుగురాస్ట్రాలలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితా వస్తుంది అసంవత్సరం లోని మంచి చెడులను కాందాయ ఫలాలను ఆదాయ పలాలను స్తులంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవటానికి ఇష్టం చూపుతారు ఇ విధంగా ఉగాది పండగ జరుపు కుంటారు

జీవుల్లో మానవజన్మ విశిష్టత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి?*

జైగురుదత్త శ్రీగురుదత్త
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*జీవుల్లో మానవజన్మ విశిష్టత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి?*

*ప్రాణినామ్ నరజన్మ దుర్లభమ్* అని ఎన్నో జంతుజన్మల నెత్తితేగాని, లభించని మానవజన్మ ఉత్తమమైనది. ప్రత్యేకంగా మానవులకే సారా సార, యుక్తా యుక్త విచక్షణా జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదించాడు. 

అయితే మానవుడి కర్తవ్య మేమిటి?

*అనంతశాస్త్రం బహుళా చ విద్యా*
*అల్పోహి కాలః బహవశ్చ విఘ్నాః*
*యత్సార భూతం తదుపాసనీ యం*
*హం సోయధా క్షీర మివాంబు రాశిః*

లోకంలో ఎన్నో శాస్త్రాలున్నాయి. ఎన్నెన్నో విద్యలున్నాయి. మానవుని అయుర్దాయం చాల స్వల్పం. ఆ అల్పకాలంలోనే అడుగడుగునా విఘ్నాలు. 

కాబట్టి మానవుడు తన వివేకానికి పదును పెట్టి, హంస పాలను, నీళ్ళను వేరుచేసి పాలనే స్వీకరించినట్లు సారహీనమైన దానిని త్రోసివేసి సారవంతమైన దాన్నే గ్రహించాలి. 

సముద్రంలోని ముత్తెపు చిప్పల్ని, రత్నాలను కూడా వదిలి, దేవతలు అమృతాన్నే పొందినట్లు మానవులు సార, సారతర విషయాలను కూడా వదిలి సారతమమైన శాస్త్రోపదేశాన్నే శిరసావహించాలి, తరించాలి.తారింపజేయాలి
లోకాః సమస్త సుఖినో బానంతు

Copy చేసుకుంటారో, save చేసుకుంటారో జాగ్రత్త గా ఇప్పుడు చెప్పబోయే సమాచారాన్ని భద్రపరుస్తు ప్రచారం కూడా చెయ్యగలరు.🚩🚩🚩🚩🚩హిందూ దేవదాయ చట్టం 30/ 1987

🛕🛕🛕🛕🛕
Copy చేసుకుంటారో, save చేసుకుంటారో జాగ్రత్త గా ఇప్పుడు చెప్పబోయే సమాచారాన్ని భద్రపరుస్తు ప్రచారం కూడా చెయ్యగలరు.
🚩🚩🚩🚩🚩
హిందూ దేవదాయ చట్టం 30/ 1987

హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి భారత రాజ్యాంగంలో చట్టాలు చేయబడిన నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??

 *హిందూ దేవాదాయ చట్టము 30/1987*

 హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747 ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని శిక్షలకు అర్హులవుతారు.

      30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.

 ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు. 

      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి మాట్లాడుతూ ఆ సంస్కృతి పరువు తీసిన తీసివేయుటకు వంటి విషయములను ముద్రించడం లేదా ముద్రించి విక్రయించడం చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని,
దేవుడి పేరు చెప్పి, మతం పేరుచెప్పి భయోత్పాతం కలిగించుట వంటి కార్యకలాపాలు చేపట్టిన ఎడల ipc 503 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కోరడం,
 మత విశ్వాసాలను విశ్వసించక పోతే దేవుడు శపిస్తాడని లేదా అనేక కార్యకలాపాల్లో మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.

      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.

 ఈ సందేశమును ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరియు బయట కాపీరైట్ చేసి ఒక్కొక్కరు కనీసం 50 నుండి 100 వరకు జిరాక్స్ కాపీలు తయారు చేసి పంచ గలరని కోరడమైనది. 

*జైశ్రీరామ్ జై హింద్*

ఈ మెసేజ్ ను. అందరికీ forward చెయ్యండి...హిందువుగా మన కనీస ధర్మం.
🙏🙏🙏🙏🙏

అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రంలో లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి, బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి.

🚩🚩🚩🚩🌹🌹🌹🙏🏻
*అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రంలో లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి, బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. లేదా ఒక సత్ బ్రాహ్మణుకి ధనధానం బంగారం వెండి బట్టలు తగిన దక్షిణ ఇవ్వండి అప్పుడు మీరు ఇచ్చిన దానం అక్షయమ్ అవుతుంది అక్షయఅంటే క్షయమ్ కానిది తగ్గనిది వంద రేట్లు పుణ్యం కలిగించేది అనిఅర్ధం తృతీయ విశేషం ఏమిటో తెలుసుకుందాం.*

*1.పరశురాముడు జన్మించిన రోజు.*
*2. పవిత్ర గంగానది భూమిని తాకిన రోజు.*
*3. త్రేతాయుగం మొదలైన రోజు.*
*4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.*
*5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన రోజు.*
*6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.*
*7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.*
*8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన రోజు.*
*9. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.*
*10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు.*

ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే.**ప్రతి మనిషికీ భావ శుద్ధత అత్యంత అవసరం.*

*"మంచిమాటలు"*

*ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే.*

*ప్రతి మనిషికీ భావ శుద్ధత అత్యంత అవసరం.*

*పుణ్యాత్ములు దుఃఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన పొందుతారు.*

*ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులు.*

*మానవునికి కోరికలు పెరిగేకొద్దీ ప్రశాంతత తగ్గుతుంది.*దుఃఖనికి కారణం అవుతుంది 🚩

కాశి వినాయక దేవాలయాలు*

🚩
🌹🌹🌹🌺🌺🙏🏻🙏🏻
*కాశి వినాయక దేవాలయాలు*

🕉ఓం నమః శివాయ🕉
కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు
గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణవ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటిలోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి.
ఒకటవ వలయము:  
1. శ్రీ అర్క వినాయకుడు, 
2. శ్రీ దుర్గా వినాయకుడు,
3. శ్రీ భీమచండ వినాయకుడు,
4. శ్రీ డేహ్లివినాయకుడు, 
5. శ్రీ ఉద్దండ వినాయకుడు,
6. శ్రీ పాశపాణి వినాయకుడు, 
7. శ్రీ ఖర్వ వినాయకుడు,
8. శ్రీ శిద్ద వినాయకుడు.
ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, నాస్తికులని శిక్షిస్తూ కాశీని కాపాడుతూ ఉంటారు. 
రెండవ వలయము:- 

రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు.
9. శ్రీ లంబోదర వినాయక,
10. శ్రీ కూట దంత వినాయకుడు
11. శ్రీ శాల కంటక వినాయకుడు
12. శ్రీ కూష్మాండ వినాయకుడు
13. శ్రీ ముండ వినాయకుడు
14. శ్రీ వికట దంత వినాయకుడు
15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు
16. శ్రీ ప్రణవ వినాయకుడు
మూడవ వలయము :- 
ఇక మూడవ వలయములోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అంతటినీ అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు.
17. శ్రీ వక్రతుండ వినాయకుడు
18. శ్రీ ఏక దంత వినాయకుడు
19. శ్రీ త్రిముఖ వినాయకుడు
20. శ్రీ పంచాశ్వ వినాయకుడు
21. శ్రీ హేరంబ వినాయకుడు
22. శ్రీ విఘ్న రాజ వినాయకుడు
23. శ్రీ వరద వినాయకుడు
24. మోదకప్రియ వినాయకుడు
నాల్గవ వలయము:- 
25. శ్రీ అభయప్రద వినాయకుడు
26. శ్రీ సింహ తుండ వినాయకుడు
27. శ్రీ కూడితాక్ష వినాయకుడు
28. శ్రీ క్షిప్ర ప్రసాద వినాయకుడు
29. శ్రీ చింతామణి వినాయకుడు
30. శ్రీ దంత హస్త వినాయకుడు
31. శ్రీ పిఛిoడల వినాయకుడు
32. శ్రీ ఉద్దండ ముండ వినాయకుడు
ఐదవ వలయము : - 
33. శ్రీ స్ధూల దంత వినాయకుడు
34. శ్రీ కాళీ ప్రియ వినాయకుడు
35. శ్రీ చాతుర్దంత వినాయకుడు
36. శ్రీ ద్విదంత వినాయకుడు
37. శ్రీ జ్యేష్ట వినాయకుడు
38. శ్రీ గజ వినాయకుడు
39. శ్రీ కాళ వినాయకుడు
40. శ్రీ నాగేశ్ వినాయకుడు
ఆరవ వలయము:- ఈ వలయములోని వినాయకుల నామ స్మరణ మాత్రముచే భక్తుడు ముక్తిని పొందును.
41. శ్రీ మణికర్ణి వినాయకుడు
42. శ్రీ ఆశ వినాయకుడు
43. శ్రీ సృష్టి వినాయకుడు
44. శ్రీ యక్ష వినాయకుడు
45. శ్రీ గజ కర్ణ వినాయకుడు
46. శ్రీ చిత్రఘంట వినాయకుడు
47. శ్రీ స్ధూల జంఘ / మిత్ర వినాయకుడు
48. శ్రీ మంగళ వినాయకుడు
ఏడవ వలయము :- ఈ వలయములోని ఐదు వినాయకులు ప్రసిద్ధులు:
49. శ్రీ మొద వినాయకుడు
50. శ్రీ ప్రమోద వినాయకుడు
51. శ్రీ సుముఖ వినాయకుడు
52. శ్రీ దుర్ముఖ వినాయకుడు
53. శ్రీ గణనాధ వినాయకుడు
ఇక 54. శ్రీ జ్ఞాన వినాయకుడు, 55. శ్రీ ద్వార వినాయకుడు కాశీపురి ముఖ్య ద్వారం పై ఉన్నారు. 
56. శ్రీ అవిముక్త వినాయకుడు – ఈ అవిముక్త క్షేత్రములోని భక్తుల అన్ని కష్టాలనూ దూరంచేసి, భాధలనుండి విముక్తము చేస్తాడు.

_జైగురుదత్త శ్రీగురుదత్త *రేపు ఏరువాక పౌర్ణమి*_🌹🌹🌹🌹🌹🌹🌹🌹

_జైగురుదత్త శ్రీగురుదత్త 
*రేపు ఏరువాక పౌర్ణమి*_
🌹🌹🌹🌹🌹🌹🌹🌹



భారతీయ సంస్కృతికి , జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి , ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ *'కృషిపూర్ణిమ'*. దీనికే *హలపూర్ణిమ,* *ఏరువాక పున్నమి* అనే పేర్లున్నాయి. *'ఏరు'* అంటే నాగలి అని , *'ఏరువాక'* అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం , నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం *జ్యేష్ఠ పూర్ణిమ* పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం *జ్యేష్ఠ* అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు *జ్యేష్ఠపూర్ణిమ*. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు *(మంచు , ఎరువు , సూక్ష్మధాతువులు)* పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల *జ్యేష్ఠపూర్ణిమనాడు* ఈ పర్వదినాన్ని జరుపుతారు.

వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద , భూమి , పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి , పసుపు , కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు , కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని *(కొన్ని ప్రాంతాల్లో పులగం)* వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు , ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూజించి , పశువులను , బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం *(ఎరువుగా మారిన పశువుల పేడ)* పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.

ఉత్తర భారతదేశంలో దీన్ని *'ఉద్‌వృషభయజ్ఞం'* అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 

రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ *'అనడుత్సవం'* అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ *(నాగలిపూజ)* , మేదినీ ఉత్సవం *(భూమి పూజ)* , వృషభ సౌభాగ్యం *(పశువుల పూజ)* మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ *'కృషిపూర్ణిమ'* ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన *'బృహత్సంహిత'* లోను , పరాశరుడు రాసిన *'కృషిపరాశరం'* లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో *'కారణిపబ్బం'* అని పిలుస్తారీ ఉత్సవాన్ని 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Wednesday, March 22, 2023

Ugadi Festival

Telugus all over the world celebrate their new year in the month of March or April every year and is known as Ugadi. 
Telugu Year is the calendar year for the Telugu speaking people of India mostly in the states of Andhra Pradesh and Telangana of India and in other parts of the world. As of 2023 about 100 million people all over the world. 
Each Telugu calendar year has a specific name. Here is  list of 60 Telugu Year Names in Telugu from Year 1867 to 2106.


The Telugu calendar (Panchangam) includes 60 year names. Every 60 years one name cycle completes and the names repeat in the next cycle. For example, the Telugu year name for 1867 is “Prabhava” (ప్రభవ), repeated in 1927, 1887, 2047.
List of 60 Telugu Years in Telugu
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ కొత్త సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరుపుకుంటారు మరియు దీనిని ఉగాది అని పిలుస్తారు.
భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కువగా భారతదేశంలోని తెలుగు మాట్లాడే ప్రజలకు తెలుగు సంవత్సరం క్యాలెండర్ సంవత్సరం. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ఉన్నారు.
ప్రతి తెలుగు క్యాలెండర్ సంవత్సరానికి ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది. 1867 నుండి 2106 వరకు తెలుగులో 60 తెలుగు సంవత్సరపు పేర్ల జాబితా ఇక్కడ ఉంది.

Tuesday, March 7, 2023

*నిజమైన పండితుడు*

*నిజమైన పండితుడు*

పండితుడంటే అన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. సర్వజ్ఞుడు అనే చాలామంది అనుకుంటారు. ఒక్క భగవంతుడికే సర్వజ్ఞుడు అని పేరు. పండితుడంటే చాలా తేలిక అభిప్రాయం కొంతమందిలో వుంది. అన్నీ తెలిసి వుంటే తప్పులేదట. అన్నీ తెలుసు అనుకుంటేనే తప్పట. 

అన్నీ తెలుసు అని ఎవరనుకుంటారు? ఏమీ తెలియని వారే అన్నీ తెలుసు అనుకుంటారు. *చతు శ్లోకేన పండితః* నాలుగు శ్లోకాలు వస్తే పండితుడని సామెత. అదే తరువాత *శత శ్లోకేన పండితః* అంటున్నారు. నూరు శ్లోకాలు వచ్చేసరికి ఎదుటి వాడికేమీ తెలీదని అనిపిస్తుంది. అందరినీ ప్రశ్నించడం మొదలుపెడతాం. దేనికి? మనకి తెలిసిన విషయం వాడికి తెలీదని నిరూపించడానికి. 

ప్రశ్నల్లో రెండురకాలు. జిజ్ఞాసుప్రశ్న, జిగీషు ప్రశ్న. *జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాసా* తెలుసుకోవాలనే కోరికతో వేసే ప్రశ్న. *జేతుం ఇచ్చా జిగీషా* జయించాలని అడిగే ప్రశ్న. ఎలాగైనా ఎదుటివాడికి తెలీదనిపించాలి అని అడిగే ప్రశ్న. 

"ఏమండీ? నూరుమంది కౌరవుల పేర్లు, వారి భార్యల పేర్లు, వారి చెల్లి దుస్సల భర్త పేరు, ఆమె పిల్లల పేర్లు చెప్పండి?" ఇన్నిపేర్లు ఎవరికీ కంఠతా వచ్చివుండవు కదా! అవతలి వాడికి తెలియదు అనిపిస్తే మనకు తృప్తి! ఇలా కొన్నాళ్ళు నేను పండితుడినే అనిపించినా, బాగా చదువుకొన్న తర్వాత, నేను పండితుణ్నికాదు అని గ్రహిస్తాడు. 

*తెలిసికొంటిని నాకేమి తెలియదంచు* అని తెలిసినవాడే నిజమైన పండితుడు. ఒక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకునే వాడే నిజమైన పండితుడు.
🚩🚩🚩🌹🚩🌹🌹🙏🏻

🌻 *వరం* 🌻******************


🌻 *వరం* 🌻
*******************************


⭕ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు.

⭕ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు.

⭕ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. 

⭕ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. 

⭕ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది.

⭕తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది.

⭕కన్నయతో పాటు  శ్రేష్ఠ దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

⭕అతిథి దేవునితో సమానం అంటారు..అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. 

⭕ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలను అన్నిటినీ కృష్ణార్జునులకు నివేదించింది.

⭕శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. 

⭕అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్లిపోయారు. 

⭕బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు ? "....

⭕దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు... " అర్జునా..! నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను.. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను.. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది.." 

⭕సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో " మాధవా..ఇది వరమా, లేక శాపమా..?  గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా..? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రి పై జీవించగలదా...? 

⭕మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. 

⭕ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ, నన్ను స్మరించడం మర్చిపోతోంది. 

⭕అదే ఆ ఆవు కనుక లేకపోతే, ఆమె రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ ఉంటుంది కదా..! సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని ఈ భూమి నుంచి తీసుకు వెళ్ళిపోతాను.. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది..."
     
⭕వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు...
             
⭕చూశారా..మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి..ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.

⭕ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు....

🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

Tuesday, February 14, 2023

శ్రీరామచంద్రుడు- ఇంద్రానికి ఇంద్రజిత్తు బలి :

శ్రీరామచంద్రుడు

ఇంద్రానికి ఇంద్రజిత్తు బలి :

ఇంతలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును యుద్ధానికి ఆహ్వానించాడు. దానికి ఇంద్రజిత్తు 'నీవు కాదోయి నాతో యుద్ధం చేసేది. చిన్నవాడివి. వెళ్లి మీ అన్నను పంప' మన్నాడు. వింటినారిని సారిస్తూ లక్ష్మణుడు “ఇటువంటి పొగరుబోతుల్ని ఎంత మందినో చూశాం ముందుగా నాతో యుద్ధం చేయి. సింహపు పిల్లల్లే నీ నెత్తురు త్రాగుతాను. నీ తండ్రి మా అన్నతో యుద్ధం చేస్తాడు" అన్నాడు. వీరులిద్దరి మధ్య పోరాటం ఘోరంగా జరిగింది. ఇంద్రజిత్తుకు మొదటిలో విజయం చేకూరినట్లు 'కనపడింది. లక్ష్మణునికి అతణ్ణి ఎదిరించే శక్తి లోపించింది. కాలం గడిచిన కొద్దీ లక్ష్మణుని శక్తి పెరిగింది.

మేఘనాథుని శక్తి తగ్గింది. వెంటనే మాయమై మేఘాలలో దాగాడు. లక్ష్మణుడు కోపంతో ఇంద్రాస్త్రాన్ని చేతపట్టుకొని "నా అన్న ధర్మాత్ముడు సత్యసంధుడు సాటిలేని మేటివీరుడైతే ఓ బాణమా! రావణాత్మజుని సంహరించు " అని పలుకుతూ ప్రయోగించాడు. ఆ ఇంద్రాస్త్రం కిరీటకుండలాలతో కూడిన ఆతని శిరస్సును నేల కూల్చింది. రావణుడీ వార్త విని మిక్కిలి దుఃఖించాడు. మేఘనాథుని భార్యయైన సులోచన భర్త శిరస్సును చేతిలో పట్టుకొని అగ్నిలో ఆత్మాహుతి చేసికొంది.

Monday, February 13, 2023

కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే. అయినప్పుడు ఈ పూజలు, వ్రతాలు ఎందుకు? ఈ సందేహం తీరడం లేదు.*మన సనాతన ధర్మం కర్మ సిద్దాంతం గురించి ఏం చెప్తోంది? మనది వేదభూమి, కర్మభూమి, మనిషై పుట్టిన తర్వాత ఏదో ఒక కర్మ చెయ్యాల్సిందే.

🌹🌹🌹కర్మ 🌷🌷🌷-
*************************

*కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే. అయినప్పుడు ఈ పూజలు, వ్రతాలు ఎందుకు? ఈ సందేహం తీరడం లేదు.*

మన సనాతన ధర్మం కర్మ సిద్దాంతం గురించి ఏం చెప్తోంది? 

మనది వేదభూమి, కర్మభూమి, మనిషై పుట్టిన తర్వాత ఏదో ఒక కర్మ చెయ్యాల్సిందే. అయితే మనం చేసే పని మంచో చెడో తెలుసుకోవడానికి భగవంతుడు మనకు వివేకం ఇచ్చాడు. వివేకానికి తోడుగా ధర్మశాస్త్రాల నిచ్చాడు. అనాదిగా వస్తున్న కర్మల్ని తొలగించుకోవడానికి, జీవులకు దుర్లభమైన మానవజన్మనిచ్చాడు. ఇందుకు మనం భగవంతుడికి కృతజ్ఞత తెలపాలి. 

కృతజ్ఞత ప్రతి మనిషి జీవ లక్షణం కావాలి. ఆరాధన చెయ్యడమంటే భగవంతుడికి మన కృతజ్ఞత తెలుపుకోవడమే. ఇలా కృతజ్ఞత ప్రకటించడంలో వివిధ రూపాలే ప్రీతి, ప్రేమ, భక్తి, ప్రపత్తి, పూజ, వ్రతం మొదలైనవి. మనం రోజూ తినే ఆహారం ఎటువంటిదో ప్రార్థన కూడా అలాంటిదే. 

మన శరీరానికి పరిమిత సాత్వికాహారం ఎంత అవసరమో, నిత్య ప్రార్ధన, ధ్యానం అంతే అవసరం. ప్రార్థన మన విద్యుక్తధర్మం. అనాదిగా వస్తున్న మన (జీవుల) సంచిత కర్మల్ని ఈ జీవితంలో ప్రారబ్ధ కర్మలుగా అనుభవించాలి. దీనికి మనం ఈ జన్మలో చెయ్యవలసిందేమిటి? 

సత్సంగంలో చేరాలి. సదాచార్యులను ఆశ్రయించాలి. నవవిధ భక్తిమార్గాల ద్వారా భగవంతుణ్ణి సేవించాలి. సత్కర్మలు చెయ్యాలి. మాధవసేవగా సర్వప్రాణి కోటిసేవ, పర్యావరణసేవ చెయ్యాలి. అపుడేమవుతుంది? 

మన నిత్యప్రార్థనల వల్ల, పూజా పునస్కారాలవల్ల భగవంతుడు ప్రీతిజెందుతాడు. మనల్ని అనుగ్రహిస్తాడు, మనం అనుభవించే ప్రారబ్ధకర్మను సుఖప్రారబ్ధంగా మారుస్తాడు. మన పాపాలను, శాపాలను తొలగిస్తాడు. ఇహలోకంలో మనల్ని కృతకృత్యుల్ని చేసి, శాశ్వత బ్రహ్మానందాన్ని మనకు అందిస్తాడు. ఇదే మానవ జీవిత పరమాశయం. మహాప్రస్థానం.
జీవికి ఇహ లోక విముక్తి
🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Thursday, February 9, 2023

గురువు ప్రేమ**1) విహంగ న్యాయం*

*గురువు ప్రేమ*

*1) విహంగ న్యాయం* 
పక్షి గుడ్లను పెట్టి పొదిగి, తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది. అలాగే 'సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. (స్పర్శ ప్రేమమయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)

*2) భ్రమర కీటక న్యాయం* 
భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకం ఝుంకారంవల్ల భ్రమరంగా మారిపోతుంది. అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధచేస్తూ తన వలే తయారు చేస్తాడు. (వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా కఠినంగా ఉండవచ్చు)

*3) మీన న్యాయం*  
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి. ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడంవల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.

*4) తాబేటి తలపు న్యాయం* 
తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది'. ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను 'పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి' అని సద్గురువు సంకల్పిస్తారు.
   జైగురు దత్త శ్రీ గురుదత్త 🚩

Thursday, February 2, 2023

హనుమంగుండి (సూతనబ్బి) జలపాతం, కుదురేముఖ కర్ణాటక రాష్ట్రం

హనుమంగుండి (సూతనబ్బి) జలపాతం, కుదురేముఖ

హనుమంగుండి (సూతనబ్బి) జలపాతం కుదురేముఖ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్యాటకుల కోసం తెరిచి ఉంచబడిన కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ పోస్ట్ హనుమంగుండి జలపాతాన్ని సందర్శించిన నా మొదటి అనుభవాన్ని మరియు ఏమి ఆశించాలో పంచుకుంటుంది.
నేను నిట్టేలో కొంత పనిని కలిగి ఉన్నాను మరియు నేను సమీపంలోని సందర్శించగలిగే వాటిని అన్వేషిస్తున్నాను. నేను గూగుల్ మ్యాప్స్‌లో క్రింది సంభావ్య ఆకర్షణలను గుర్తించాను [మ్యాప్ లింక్ ఇక్కడ] వాటిలో ఏది ఓపెన్ మరియు యాక్సెస్ చేయగలదో నాకు ఖచ్చితంగా తెలియదు, వ్యక్తిగతంగా సందర్శించి కనుగొనడం ఉత్తమ ఎంపిక.

మొదట రిజర్వ్ ఫారెస్ట్ పరిధి వెలుపల ఉన్న మాలా జలపాతాన్ని వెతుక్కుంటూ వెళ్లాను. నేను జలపాతాన్ని గుర్తించలేకపోయాను కానీ ప్రవాహాన్ని కనుగొన్నాను. 

తర్వాత నేను కుదురేముఖ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి తిరిగి వచ్చాను. ఇక్కడ అటవీ శాఖ చెక్‌పోస్టు ఉంది. వివరాలను సంగ్రహించిన తర్వాత పగటిపూట వాహనాలను అనుమతిస్తారు మరియు పాస్ జారీ చేయబడుతుంది. మేము రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఆగకుండా నిర్ణీత గడువులోపు రావాలి.
నేను దేవరమనే, కాదంబి జలపాతం, హనుమాన్ గుండి జలపాతం & గంగమూలను సందర్శించవచ్చా అని అధికారిని అడిగాను. హనుమాన్ గుండిని మాత్రమే సందర్శించవచ్చని, మిగిలినవి ప్రజలకు అందుబాటులో ఉండవని ఆయన అన్నారు. అది నేను గుర్తించిన చాలా స్థలాలను తీసివేసింది. ఎక్కువ ఎంపికలు లేకుండా, ఈ హనుమానగుండి జలపాతాన్ని చూడాలని నిర్ణయించుకున్నారు.

హనుమానగుండి జలపాతాన్ని సందర్శించడానికి, మేము కుదురేముఖ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి 12 కిలోమీటర్లు ప్రయాణించి, నిర్దేశించిన ప్రదేశంలో పార్క్ చేసి, పార్కింగ్ & ఎంట్రీ ఫీజు చెల్లించి, అటవీ శాఖ ఏర్పాటు చేసిన వాహనంలో హనుమంగుండి జలపాతానికి తీసుకెళ్లాలి. ఇది సాధారణ వాహనం ద్వారా జలపాతానికి చేరుకోలేని కొన్ని ఆఫ్‌రోడ్ ట్రాక్‌ల వల్ల జరిగిందా అని నేను మొదట్లో ఆశ్చర్యపోయాను. ఒక సాధారణ మహీంద్రా మైక్రో వ్యాన్ ఆగినప్పుడు, మనం మన స్వంత వాహనంలో ఎందుకు వెళ్ళలేము అని అడిగాను. సమాధానం "హనుమంగుండి జలపాతం వద్ద పరిమిత పార్కింగ్ ఉంది- వారం రోజుల వాహనాలు హనుమంతుండి వరకు నడపడానికి మరియు పార్క్ చేయడానికి అనుమతి ఉంది, వారాంతపు నియమం SK సరిహద్దు స్టాప్‌లో పార్క్ చేసి, అక్కడికి చేరుకోవడానికి డిపార్ట్‌మెంట్ వాహనం తీసుకోవాలి.
నేను పార్క్ చేసి వారి డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చే వరకు వేచి ఉన్నాను. ప్రవేశ రుసుము భారతీయులకు 50 రూపాయలు, కార్ పార్కింగ్‌కు 30 రూపాయలు, 30 రూపాయలు రవాణా ఖర్చు = వ్యక్తికి 110.
వాహనం వచ్చింది, నన్ను కలస వైపు 3 కిలోమీటర్లు నడిపి హనుమంగుండి జలపాతం ప్రవేశ ద్వారం వద్ద దింపారు, దీనిని సూతనబ్బి జలపాతం అని కూడా అంటారు.
హనుమంగుండి/సూతనబ్బి జలపాతం చేరుకోవడానికి, మనం అనేక మెట్లు దిగాలి. నేను గణించలేదు కానీ నా వైల్డ్ అంచనా సుమారు 200-250 అడుగులు. క్రిందికి వెళ్లడం సులభం, తిరిగి పైకి ఎక్కడానికి కొంత శక్తిని ఉంచండి.
నేను దిగి ఈ అద్భుతమైన జలపాతానికి చికిత్స పొందాను. డిసెంబరు మొదటి వారం కావడంతో సరిపడా నీళ్లు వచ్చాయి. నేను అక్టోబర్‌లో సందర్శించినట్లయితే నీరు 2 రెట్లు ఎక్కువగా ఉండేది.
నీటిలోకి ప్రవేశించడానికి లేదా దగ్గరగా వెళ్లడానికి యాక్సెస్ లేదు- దూరం నుండి మరియు తిరిగి రావడానికి కొన్ని మాత్రమే.

రిటర్న్ అంటే ఆ మెట్లన్నీ ఎక్కడం ఉంటుంది- వాటిలో 200+ బ్యాకప్. కొంత విశ్రాంతితో నేను ఎంట్రీ పాయింట్‌కి తిరిగి వచ్చాను మరియు పార్కింగ్ స్థలానికి తిరిగి వెళ్లాను.
హనుమనగుండి (సూతనబ్బి) జలపాతాన్ని సందర్శించడానికి చిట్కాలు

1. వీలైతే వారం రోజులో సందర్శించండి- మీరు ఎంట్రీ పాయింట్ వరకు మీరే డ్రైవ్ చేయవచ్చు, ప్రభుత్వ వ్యవస్థీకృత వాహనంపై సమయం & డబ్బు ఆదా చేసుకోండి. మీరు కలసా వైపు వెళుతున్నట్లయితే, ఈ మార్గం మరింత సమర్థవంతంగా ఉంటుంది.

2. 4 PM తర్వాత ప్రవేశం లేదు.

3. దిగడానికి మరియు వెనుకకు ఎక్కడానికి 200 కంటే ఎక్కువ మెట్లు. మీరు ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించుకోండి

4. నీటిని తీసుకువెళ్లండి. జలపాతాలు మాత్రమే చూడదగినవి, నీటిని తాకడానికి లేదా త్రాగడానికి మార్గం లేదు. ఎంట్రీ పాయింట్ దగ్గర ట్యాప్ అందుబాటులో ఉంది కానీ పైకి ఎక్కేటప్పుడు మధ్యలో మీకు అవసరమైతే, మీ స్వంతంగా తీసుకెళ్లండి.

Wednesday, January 25, 2023

మంత్ర మహిమ* 🌹🌹🌹🌹🌹 *ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి. రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం,


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*మంత్ర మహిమ*              🌹🌹🌹🌹🌹                      *ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి. రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇవి మనల్ని పతనం చేస్తాయి. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు. మననం చేయవలసింది మంత్రం. గురూపదేశం ద్వారా పొంది మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. పాటలు, భజనలు కావలసినన్ని ఉన్నాయి. చేసుకోండి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు చాలా ఉన్నాయి. హాయిగా పాడుకోండి. రామ, శివ, శంభో అని నామం చేసుకోండి. తప్పులేదు. కానీ మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం బయటికి అంటాం, భజనలు చేస్తాం, ఎలుగెత్తి పలుకుతాం అంటే మహాపాపం. శక్తివంతమైన వాటిని జాగ్రత్తగా వాడాలి. Hi Voltage Electricityని జాగ్రత్తగా వాడుతున్నామా? లేదా? ఉపయుక్తమైనది, మంచిది, గొప్పది అని తీగను పట్టుకుంటే ఏమౌతుందో అదే అవుతుంది ఇవన్నీ చేస్తే. శాస్త్ర ప్రమాణములున్నాయి దీనికి. ఒకమందు ప్రిస్కిప్షన్ లేనిది పుచ్చుకోకూడదని డాక్టర్లు చెప్తారు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఒకటుంది. ఏ జబ్బుకి యేమందో లిస్ట్ దొరుకుతుంది. నచ్చిన మందు వేసుకుంటే యే డాక్టర్ ఒప్పుకుంటాడో చెప్పండి. జబ్బు, మందు తెలిసినప్పటికీ వాడకూడదు. వైద్యుడు దగ్గరికి వెళ్ళాల్సిందే. వైద్యుడు కూడా ఇద్దరు డయాబెటిక్ పేషేంట్స్ కి ఒకే మందు వ్రాయడు. ఒక మందు ఇవ్వడానికి రోగిని వైద్యుడు ఎంత పరీక్షించాలో ఒక మంత్రిమివ్వడానికి గురువు శిష్యుడిని అంత పరీక్షించాలి. వాని పద్ధతి, జీవన విధానం, పరంపర, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు.
అయితే కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో పంచాక్షరి ఒకటి. నమశ్శివాయ, శివాయ నమః కూడా పంచాక్షరే. ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసహితంగా చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః - భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమశ్శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్మే చెప్తోంది. అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేస్తే సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడాలేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ధి పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువులేనిదే యేవిద్య కూడా భాసించదు.
న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!
సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యము*.        🙏🙏🙏
(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసం నుంచి )

*మంచిమాట *ఒక మనిషి తన మనసు లోని మాటను నిర్మొహమాటం లేకుండా చెప్పగలిగినపుడు నిజమైన వ్వక్తి అంతే కాని ఎదుటి వ్వక్తిని నమ్మించడానికి పొగడ్తలతో ముచ్చెడుతున్నాడు అంటే మోసం చేస్తున్నాడు అని అర్ధం కొందరు ఏమి తెలియకపోయినా తెలిసినట్లు అన్ని తెలిసినట్లు నటిస్తువుంటారు మిత్రులారా ఇలాంటి వాళ్ళ గురించి చాలాజగ్రత్త

💐💐💐🚩🚩🚩🙏🏻🙏🏻
       *మంచిమాట *
ఒక మనిషి తన మనసు లోని మాటను నిర్మొహమాటం లేకుండా చెప్పగలిగినపుడు నిజమైన వ్వక్తి అంతే కాని ఎదుటి వ్వక్తిని నమ్మించడానికి పొగడ్తలతో ముచ్చెడుతున్నాడు అంటే మోసం చేస్తున్నాడు అని అర్ధం కొందరు ఏమి తెలియకపోయినా తెలిసినట్లు అన్ని తెలిసినట్లు నటిస్తువుంటారు మిత్రులారా ఇలాంటి వాళ్ళ గురించి చాలాజగ్రత్త

నేటి బంధాల్లో బలమెంత?**********************ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారినిఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.- ఓ భర్త ఆవేదన

🌹🌹🌹🌹🌹🌹🙏🏻🚩

నేటి బంధాల్లో బలమెంత?
**********************

ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన 

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా...ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.

ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు.

స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.

మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.

ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.

ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.

నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??

మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.

ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం

వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.

అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం

.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.

అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??

మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''

మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.

ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?

పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?

పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?

ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో

ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో

ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో

ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో

ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో

ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో

ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో

ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో

ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో

అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.

అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.

తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.

పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!. ఆలోచించండి .....

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻

*పుణ్యకాలం ప్రారంభం*

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

కర్కాటకం నుండి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'దక్షిణా యనమ'ని అంటారు. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'ఉత్తరాయణమ'ని అంటారు.

దేవతలకు ఉత్తరాయణం ఉత్తమకాలమనీ, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యకాలమనీ భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే అంపశయ్యపై భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడని మహాభారతం చెబుతోంది.

1. సంక్రమణం నాడు ఇంటి ముంగిట అలికి, రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బిళ్ళు చేసి, వాటిలో రంగు రంగుల పూలనూ, నూలు బియ్యాన్నీ, రేగుపండ్లను పెట్టి ఇళ్ళను అలంకరించుకుంటారు.

2. సంక్రాంతి పండుగనాడు నానావిధాలైన కూర అన్నింటిని కలిపి వండుతారు. ఆ రోజు బ్రాహ్మణులకు కూర గాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇస్తారు.

3. నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించి, గాయత్రీ మంత్రం జపిస్తూ, సద్బుద్ధి, జ్ఞానం, ఉత్సాహభరితమైన, ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాలి.

4. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పూర్వజుల మొక్కు బడులూ, ఆశయాలూ, ఆశలూ, ప్రతిజ్ఞలూ తీర్చాలి.

5. నువ్వుపప్పు, బెల్లం కలిపి, 'లడ్డూ'లు తయారు చేసి, బంధుమిత్రులకు పంచిపెట్టాలి. అలా చేయడం వల్ల సంకుచిత మైన భావాలు పోయి, అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి.

6. సంక్రాంతి శీతకాలంలో వస్తుంది. కాబట్టి ఈనాడు ఉష్ణాన్నిచ్చే నువ్వులు, నెయ్యి, కంబళ్ళు పేదలకు దానం చేయడం పుణ్యదాయకం.

మాఘమాసం మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది.

కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధాన్యత!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.

పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.

ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.
అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.

అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.
అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

*మానవుడు తాను అనుభవిస్తున్న పాప పుణ్యాలకు, జన్మకు కర్మకు జన్మ జన్మలకు సంబంధాన్ని ధర్మశాస్త్రాల ఆధారంగా వివరణ ఇవ్వండి.*భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి.

*మానవుడు తాను అనుభవిస్తున్న పాప పుణ్యాలకు, జన్మకు కర్మకు జన్మ జన్మలకు సంబంధాన్ని ధర్మశాస్త్రాల ఆధారంగా వివరణ ఇవ్వండి.*

భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి. 

భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాయిష్టాలను తెలియచేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచిచేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తాయి. కర్మ అంటే మనం చేసే పని. అంతేకాదు... ఆ పని చేయడానికి మనం చేసే ఆలోచనలు కూడా కర్మలే. కర్మ మనం చేసే చర్య, ప్రతి చర్య గొలుసులాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి. 

మన జన్మకు, కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ మూడు విధాలు. సంచిత కర్మ, ప్రారబ్ధకర్మ, ఆగామి కర్మ. 

వెనుక జన్మలలో చేసుకున్నది సంచితం. సంచితంలో నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ జన్మలో చేసుకుని, వచ్చే జన్మలో అనుభవానికి వచ్చేది. ఆగామి. 

అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి. ఎలాగంటే నేరస్థుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు, ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్షపడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది. 

అలా జన్మజన్మలకు పేరుకపోయిన మన కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తాం. అదే భగవంతుని కృప ఉంటే మన ప్రారబ్ధాన్ని సుఖంగా అనుభవించే శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. కర్మసిద్ధాంతం మూలసూత్రం ఏంటంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు. 

అందుకే ఆ భగవానుడిపై భారంవేసి, అన్నీ మంచి పనులు చేసి లోకహితం చేకూర్చడానికి మనం పాటుపడాలి. ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తపపడాలి. మరొక్కసారి మన వల్ల అలాంటి తప్పులు జరగకుండా నడుచుకోవాలి.

శ్రీపంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భావ రోజు పుట్టినరోజు. మాఘశుద్ధ పంచమిని సరస్వతీ పుట్టినరోజు గా ఆరాధించడం అనేది మనకు పురాణాలలో, ఇతర శాస్త్రాలలో కనబడుతున్న అంశం.

శ్రీ గురుభ్యోనమః 🙏🏻.

ప్ర: శ్రీపంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భావ రోజు పుట్టినరోజు

జ: మాఘశుద్ధ పంచమిని సరస్వతీ పుట్టినరోజు గా ఆరాధించడం అనేది మనకు పురాణాలలో, ఇతర శాస్త్రాలలో కనబడుతున్న అంశం. 
ఈ మాఘశుద్ధ పంచిమి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది. ఈ రోజున సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా దేవీభాగవతం, బ్రహ్మవైవర్తపురాణం ప్రస్తావిస్తున్న అంశములు. పరమపురుషుని వదనం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని కథ. ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైన పరమేశ్వరుడు, విరాట్పురుషుడు.... ఆయన వాక్కు, బుద్ధి, జ్ఞానము ఈ మూడిటి స్వరూపమే సరస్వతి. 'వాగ్బుద్ధిజ్ఞానాధిష్ఠాత్రి'. మనం కూడా ఏదైనా పని చేయాలంటే మన నుండి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి. 

మనకు ఒక పని చేయడానికి మన వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో.... ఈ విశాలమైన విశ్వం సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరునికి కూడా ఒక జ్ఞానము, వాక్కు, బుద్ధి ఉన్నాయి. ఆ బుద్ధి, జ్ఞానరూపంలో ఏ శక్తి ఉన్నదో దానిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం. 

ఆ సరస్వతి ఈ మాఘశుద్ధ పంచమినాడు విరాట్పురుషుని నుండి ఆవిర్భవించింది - అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం. అందుకే ఈ రోజున సరస్వతీదేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. కేవలం భూలోకమానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈ రోజు సరస్వతీదేవిని ఆరాధిస్తారు అని దేవీభాగవతం చెప్తున్నది. కాబట్టి ఈ రోజున సరస్వతీ ఆవిర్భావదినంగా ప్రతివారూ - అందునా విద్యార్థులు, పెద్దవారు అందరూ - కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలి అని శాస్త్రం చెప్తున్న విషయం.
తెల్లని కలువలు తో లేదా మంచి సుమాలతో పూజ చేసి పాయసాన్నము నివేదించాలి.

పిల్లలతో తప్పక ఆచరింప చేయవలసిన పూజల లో ఈ సరస్వతి పూజ విశేషమైనది.

పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి 🙏🏻 సేకరణ...

Tuesday, January 3, 2023

#ఇది బ్రాహ్మణిజం అంటే.. (పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, కుదిరితే పాటించండి.ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది.

💐💐💐💐🚩🚩🚩🚩
#ఇది బ్రాహ్మణిజం అంటే.. (పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, కుదిరితే పాటించండి.
ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.
ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.
వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.
★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.
★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.
★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.
★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.
★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.
★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.
★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.
★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.
★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.
★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.
★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.
★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.
★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.
★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.
★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.
★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.
★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.
★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.
★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.
బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.
మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.
జై శ్రీరామ్, జై హింద్.
-*** సేకరణ*****

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...