Sunday, February 16, 2020

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే వైధవ్యం రాదు.
1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభిలో..
వివాహమైన స్త్రీ ఇలా చేస్తే ముత్తైదువుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్రశాస్త్ర నియమం..

No comments:

Post a Comment

#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవ_శుభాకాంక్షలుఅమ్మంటే ప్రేమ ఉన్న వారికి అందరికి!!!

#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవ_శుభాకాంక్షలు అమ్మంటే ప్రేమ ఉన్న వారికి అందరికి!!!  అమ్మన్నా అమ్మ భాష అన్నా ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీ...