Sunday, February 16, 2020

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే వైధవ్యం రాదు.
1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభిలో..
వివాహమైన స్త్రీ ఇలా చేస్తే ముత్తైదువుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్రశాస్త్ర నియమం..

No comments:

Post a Comment

ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి**ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR**నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ**దిక్కునే చూసెనో ఓ సారు... KCR ||2||*

*ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి* *ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR* *నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ* *దిక్కునే చూసెనో ఓ సారు... KCR |...