Sunday, February 16, 2020

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే వైధవ్యం రాదు.
1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభిలో..
వివాహమైన స్త్రీ ఇలా చేస్తే ముత్తైదువుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్రశాస్త్ర నియమం..

No comments:

Post a Comment

స్టాక్ రిపోర్ట్16 ఆగస్టు 2025

స్టాక్ రిపోర్ట్ 16 ఆగస్టు 2025 🌐 మార్కెట్ అవలోకనం దీపావళి వరకు మార్కెట్లో తీవ్రమైన అస్తిరత (Volatility) సాధ్యం. అధిక ట్రేడింగ్, లె...