Sunday, February 16, 2020

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే వైధవ్యం రాదు.
1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభిలో..
వివాహమైన స్త్రీ ఇలా చేస్తే ముత్తైదువుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్రశాస్త్ర నియమం..

No comments:

Post a Comment

ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ

ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ 1980ల మధ్యకాలంలో పాకిస్తాన్ రహస్యంగా అణుకేంద్రం నిర్మిస్తు...