Saturday, February 8, 2020

కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం.

కుంకుమ ధారణ :- 

కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి

No comments:

Post a Comment

ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి**ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR**నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ**దిక్కునే చూసెనో ఓ సారు... KCR ||2||*

*ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి* *ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR* *నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ* *దిక్కునే చూసెనో ఓ సారు... KCR |...