మైల / సూతకం  పురోహితులకు  ఉండదా ?
 మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. 
  బ్రాహ్మణులు  ద్విజులు అంటే  (రెండు జన్మలు కలవారు) కారణమేమనిన  ఉపనయనమునకు పూర్వము ఒక జన్మ తదుపరి నుంచి మరోజన్మగా  శాస్త్రం లో  చెప్పబడినది. కావున ఉపనయన సంస్కారమునకు పూర్వము పై వారెల్లరూ శూద్ర సమానమే!
 ఉపనయనము (ఒడుగు) అయిన తదుపరి వారికి కొన్ని అచార వ్యవహారములు పాటించవలెను. కావున పురోహితులకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది.  దశ దిన  కర్మ  అయిన తదుపరి  వారు దైవ సన్నిధిలో  వారి  కార్యక్రమాలు  చేసుకొనవచ్చును .
ఆగమ శాస్త్ర   సంబంధమయిన విషయాలు,  మరికొన్ని  అంశాలు  ఇక్కడ   పోస్ట్  లో చర్చించ దలుచుకోలేదు .
 
 
 
No comments:
Post a Comment