Saturday, May 25, 2024

అయోధ్యవిడిచి వెడతాను : శరీరామాచందరడు

అయోధ్యవిడిచి వెడతాను :

రాముడు కైకమందిరాన్ని చేరుకొని, తండ్రికి నమస్కరించి 'పిలుపుకు
కారణమేమని ' అడిగాడు. అందుకు కైకేయి; రామా ! మీ తండ్రిగారు నిన్ను
పధ్నాలుగేళ్లు అరణ్యవాసం చేయమనీ, భరతుడికి పట్టాభిషేకం
జరపాలని - ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ పాటిస్తే, వారికి
మనశ్శాంతి కలుగుతుంది. లేకపోతే మన వంశానికే
అపఖ్యాతి వస్తుంది” అన్నది. వెంటనే రాముడు “తండ్రి
ఆజ్జ్ఞననుసరించడమే కొడుకుల ధర్మం, కాబట్టి తండ్రి
ఆజ్ఞను శిరసావహించదలచాను. నేను ఈ రోజే
అయోధ్యను విడిచి అరణ్యానికి వెడతాను.
భరతుణ్ణి పిలిపించి పట్టాభిషేకం జరిపించండి.
అని తండ్రికి కైకేయికి నమస్కరించి, సెలవు
తీసుకున్నాడు. దశరథుడు కుమారుణ్ణి విడవళి
మారు మాట్లాడలేక ఊరుకున్నాడు.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...